వైసీపీ ఏజెంట్‌పై సీఎం రమేశ్ దాడి

| Edited By:

Apr 11, 2019 | 8:54 AM

కడప జిల్లా పోట్లదుర్తి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ను వైసీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపిస్తూ వారు ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఓ వైసీపీ ఏజెంట్‌పై రమేశ్ దాడి చేశాడు. దాడికి నిరసనగా వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

వైసీపీ ఏజెంట్‌పై సీఎం రమేశ్ దాడి
Follow us on

కడప జిల్లా పోట్లదుర్తి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ను వైసీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపిస్తూ వారు ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఓ వైసీపీ ఏజెంట్‌పై రమేశ్ దాడి చేశాడు. దాడికి నిరసనగా వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.