
హిందూ మతంలో శనీశ్వరుడు ముఖ్యమైన దైవం. నవ గ్రహాల్లో ప్రముఖ స్థానం ఉంది. మనిషి చేసే కర్మ ఫలాలను ఇచ్చేవాడిగా.. న్యాయ దేవుడిగా భావిస్తారు. శనీశ్వరుడు ఆశీర్వాదం పొందడానికి శనివారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. అయితే శనీశ్వరుడు ఆశీర్వాదాలు ఎప్పటికీ పొందని వారు కొందరు ఉన్నారు. ఈ రోజు శనిశ్వరుడి అనుగ్రహం ఎప్పటికీ పొందని వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం..
మీరు శని దేవుడి ఆశీర్వాదం పొందాలనుకుంటే మంచి పనులు చేయడమే సులభమయిన మార్గం. శనివారం నాడు మీ శక్తి మేరకు పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి దానం చేయండి. అలాగే శనీశ్వరుడు ఆశీర్వాదం పొందడానికి హనుమంతుడిని పూజించండి. దీనితో పాటు శని దేవుడి ఆశీర్వాదం పొందడానికి.. శనివారం రావి చెట్టుకు నీరు అర్పించి, ఆ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, “ఓం శం శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు