Breaking: దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా

| Edited By:

Sep 01, 2020 | 6:44 PM

విజయవాడలో దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో వారం రోజుల పాటు

Breaking: దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా
Follow us on

Kanaka Durga Flyover news: విజయవాడలో దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో వారం రోజుల పాటు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 6 తరువాతే ప్లైఓవర్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విజయవాడ బస్టాండ్ నుంచి పున్నమి ఘాట్ వరకూ 2.3 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌ నిర్మాణ ఇటీవల పూర్తి అయ్యింది. ఇందుకోసం దాదాపు రూ.440 కోట్ల మేర ఖర్చు అయ్యింది. ఈ క్రమంలో ఈ నెల 4న దీన్ని ప్రారంభించాలని అధికారులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Read More:

ఈసారి ‘షించాన్’ పేరు.. కేసు నమోదు

ఏపీలో రెండోసారి కరోనా సోకిన కేసులు నమోదు కాలేదు