ఏపీలో ‘రైతు మిషన్’

అమరావతి: వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ ‘రైతు మిషన్’ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ మిషన్‌ను నెలకొల్పుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మిషన్‌కు ఉపాధ్యక్షుడిగా రైతు నేత నాగిరెడ్డిని నియమించగా.. ఐదుగురు ఏపీ మంత్రులతో పాటు ఇతర సభ్యులు కూడా ఇందులో ఉండనున్నారు. మిషన్‌ కార్యకలాపాలకు వ్యవసాయ శాఖకు కేటాయించే నిధుల నుంచి ఖర్చు చేస్తారని ప్రభుత్వం […]

ఏపీలో రైతు మిషన్

Updated on: Jul 02, 2019 | 3:31 AM

అమరావతి: వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ ‘రైతు మిషన్’ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ మిషన్‌ను నెలకొల్పుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మిషన్‌కు ఉపాధ్యక్షుడిగా రైతు నేత నాగిరెడ్డిని నియమించగా.. ఐదుగురు ఏపీ మంత్రులతో పాటు ఇతర సభ్యులు కూడా ఇందులో ఉండనున్నారు. మిషన్‌ కార్యకలాపాలకు వ్యవసాయ శాఖకు కేటాయించే నిధుల నుంచి ఖర్చు చేస్తారని ప్రభుత్వం తెలిపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us