తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 25మందికి గాయాలు!

| Edited By:

Nov 22, 2019 | 12:33 PM

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజోలు నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అచ్చంపేట సెంటర్ వద్ద బొగ్గులారీని ఢీకొట్టింది. దీంతో పల్టీకొట్టి బస్సు బోల్తా పడింది. 25మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 36మంది ప్రయాణికులున్నారు. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 25మందికి గాయాలు!
Follow us on

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజోలు నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అచ్చంపేట సెంటర్ వద్ద బొగ్గులారీని ఢీకొట్టింది. దీంతో పల్టీకొట్టి బస్సు బోల్తా పడింది. 25మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 36మంది ప్రయాణికులున్నారు. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.