జీ -20 సదస్సుపై స్పందించిన ఇవాంక

| Edited By:

Jul 05, 2019 | 5:58 AM

అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అని అభివర్ణించారు ఇవాంక ట్రంప్. ఇటీవల జీ-20 సదస్సు సందర్భంగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీల మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని తెలిపారు. జపాన్ ప్రధాని షింజో అబేలతో మోదీ, ట్రంప్‌ల సమావేశాన్ని కూడా ఇవాంక ప్రస్థావించారు. 

జీ -20 సదస్సుపై స్పందించిన ఇవాంక
Follow us on

అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అని అభివర్ణించారు ఇవాంక ట్రంప్. ఇటీవల జీ-20 సదస్సు సందర్భంగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీల మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని తెలిపారు. జపాన్ ప్రధాని షింజో అబేలతో మోదీ, ట్రంప్‌ల సమావేశాన్ని కూడా ఇవాంక ప్రస్థావించారు.