దీదికి మరో షాక్… కమలం గూటికి మరో ఎమ్మెల్యే, 16 మంది కౌన్సిలర్లు

టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఎంపీ స్థానాల్ని చేజార్చుకున్న టీఎంసీ.. ఎమ్మెల్యేలను కోల్పోతుంది. తాజాగా ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యే సునీల్ సింగ్, 15 మంది కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. కైలాష్ వర్గియా, ముకుల్ రాయ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో గతంలో మోదీ చెప్పినట్లు టీఎంసీ ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న మాటలు ఇప్పడు నిజమవుతున్నాయి. విడతల వారీగా ఎమ్మెల్యేలు.. […]

దీదికి మరో షాక్... కమలం గూటికి మరో ఎమ్మెల్యే, 16 మంది కౌన్సిలర్లు
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2019 | 9:15 AM

టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఎంపీ స్థానాల్ని చేజార్చుకున్న టీఎంసీ.. ఎమ్మెల్యేలను కోల్పోతుంది. తాజాగా ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యే సునీల్ సింగ్, 15 మంది కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. కైలాష్ వర్గియా, ముకుల్ రాయ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో గతంలో మోదీ చెప్పినట్లు టీఎంసీ ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న మాటలు ఇప్పడు నిజమవుతున్నాయి. విడతల వారీగా ఎమ్మెల్యేలు.. కాషాయ కండువా కప్పుకుంటూ దీదికి షాక్ ఇస్తున్నారు.