Megha Rajagopalan: భారత సంతతి జర్నలిస్టుకు పులిట్జర్ పురస్కారం… ( వీడియో )

|

Jun 13, 2021 | 8:10 PM

అమెరికాలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన జర్నలిస్టు మేఘా రాజగోపాల్ ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు.

అమెరికాలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన జర్నలిస్టు మేఘా రాజగోపాల్ ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు. ఆ దేశంలో ఏటా ఈ అవార్డును 21 కేటగిరిల్లో కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేస్తున్నారు. ఇరవై కేటగిరీల్లో విజేతలకు తలా 15,000 డాలర్లు నగదు బహుమతిని అందజేస్తుండగా… పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో విజేతకు బంగారు పతకం ప్రదానం చేస్తున్నారు. పరిశోధన విభాగంలో మేఘా రాజగోపాలన్ ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. చైనాలోని రహస్య క్యాంపుల్లో వేలాది మంది ముస్లింలు ఉంచిన విషయాన్ని బహిర్గతం చేసినందుకు ఆమె పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు. మరో భారత సంతతికి చెందిన జర్నలిస్ట్ నీల్ బేడీ కూడా పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బరాత్‌ శబ్ధాలకు చిర్రెత్తిపోయిన గజరాజు..పెళ్లిలో విధ్వంసం.. ( వీడియో )

Astrazeneca Vaccine: రక్తం గడ్డకట్టి టీనేజర్ మృతి.. టీకా పంపిణీ నిలిపివేత.. ( వీడియో )

Follow us on