US-Israel Strikes On Iran: అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం

Updated on: Mar 01, 2026 | 4:36 PM

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో దేశంలో 40 రోజుల సంతాప దినాలు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ ధ్రువీకరించింది. ఆయన వారసుడిగా రెండో కుమారుడు ముస్తబా ఖమేనీని ప్రకటించింది. అమెరికా స్థావరాలపై అపూర్వమైన దాడులకు పాల్పడతామని ఇరాన్ హెచ్చరించింది.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశంలో 40 రోజుల సంతాప దినాలు, ఏడు రోజుల అధికారిక సెలవులను ప్రకటించారు. తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖమేనీ మృతిని ప్రకటించగా, ఇరాన్ ఖండించింది. అయితే, తర్వాత ఇరాన్ మీడియా ఖమేనీ మృతిని ధ్రువీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లోనే ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ ఆరోపించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sonal Chauhan: దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

US-Israel Strikes On Iran: గ్రహాల ప్రభావం వల్లే ఈ యుద్ధం

కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు.. కట్ చేస్తే

US-Israel Strikes On Iran: ఖమేనీ పై 36 మిస్సైల్స్.. దాడి.. తగ్గేదే లే అంటున్న ఇరాన్..

Prince Yawar: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న.. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్

Follow Us