Viral: బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పశ్చిమ గోదావరి జిల్లాలో అరుదైన పునుగుపిల్లి ప్రత్యక్షమైంది. శేషాచలం, నల్లమల అడవుల్లో కనిపించే ఈ అరుదైన జంతువు గంగానమ్మకోడు ప్రాంతానికి చెందిన ఈలి రమేష్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ప్రత్యక్షమైంది. ఎలుకలు, పందికొక్కుల బెడద తట్టుకోలేక వాటిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన బోనులో పునుగుపిల్లి వచ్చి చిక్కుకుంది. ఉదయం బోనులో ఉన్న ఈ జంతువును చూసి రమేశ్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో అరుదైన పునుగుపిల్లి ప్రత్యక్షమైంది. శేషాచలం, నల్లమల అడవుల్లో కనిపించే ఈ అరుదైన జంతువు గంగానమ్మకోడు ప్రాంతానికి చెందిన ఈలి రమేష్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ప్రత్యక్షమైంది. ఎలుకలు, పందికొక్కుల బెడద తట్టుకోలేక వాటిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన బోనులో పునుగుపిల్లి వచ్చి చిక్కుకుంది. ఉదయం బోనులో ఉన్న ఈ జంతువును చూసి రమేశ్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని దానిని పునుగుపిల్లిగా గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఈ పిల్లి శరీరంలోని గ్రంథుల ద్వారా వచ్చే చెమట ఆరిపోయాక తైలంలా అట్టకడుతుంది.. ఇది సుగంధభరిత పరిమళాన్ని వెదజల్లుతుంది.. అందుకే తిరుమల శ్రీవారి సేవకు ఈ తైలాన్ని ఉపయోగిస్తారు. శ్రీనివాసునికి అభిషేకం పూర్తయిన తర్వాత ఈ పునుగుపిల్లి తైలాన్ని స్వామివారి శిరస్సునుంచి పాదాల వరకూ పులుముతారు. పునుగు పిల్లులు అంతరించిపోతుడంటంతో టీటీడీ ప్రత్యేకంగా వీటిని పెంచుతోంది. పునుగు పిల్లులను తిరుమలలోని గోశాలలో పెంచుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

