Digital TOP 9 NEWS: లేడీ మేనేజర్ దెబ్బకు..బ్యాంక్ దోపిడీకి వచ్చిన దొంగ | రైలు ఢీకొని రెండు ముక్కలైన బస్సు
నెదర్లాండ్స్లోని నూరడ్ పట్టణంలో రైల్వే క్రాసింగ్ దగ్గర ఆగిన బస్సును వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది.
నెదర్లాండ్స్లోని నూరడ్ పట్టణంలో రైల్వే క్రాసింగ్ దగ్గర ఆగిన బస్సును వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు రెండు ముక్కలయ్యింది. ముంబైలో ప్లాట్ఫాంపైకి రైలు వస్తోంది. రైలు ఆగకముందే దిగేందుకు ప్రయత్నించి అదుపుతప్పి పడిపోయాడో వ్యక్తి. అక్కడ ఉన్న కొందరు అతడిని పట్టుకుని వెంటనే పక్కకు లాగేసారు. ముఖానికి మాస్క్ తో కత్తితో బ్యాంక్ను దోచేందుకు వచ్చిన వ్యక్తిని గమనించిన లేడీ మేనేజర్ చేతికి దొరికిన ఇనుప వస్తువుతో దొంగను తరిమింది. ఆమె ధైర్యానికి సలాం అంటూ.. నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాంతారా మూవీని ప్రభాస్, అనుష్క కలిసి చూశారు !!
నా ఫ్యాన్స్ అంటే అది !! రామ్ చరణ్ గూస్బంప్ కామెంట్స్..
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో
పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు
ఆగి ఉన్న కారులో మూడు మృతదేహాలు.. హత్యా.. ఆత్మహత్యా
అంగన్వాడి చిన్నారులకు పాఠాలు చెప్పిన ఐఏఎస్
22 ఏళ్లకే బీపీ 300.. నరాలు చిట్లి మృతి.. కారణం ఇదే
గోదావరి తీరంలో ప్రకృతి పరవళ్లు !! పాపికొండలకు పోటెత్తిన పర్యాటకుల

