Digital TOP 9 NEWS: లేడీ మేనేజర్ దెబ్బకు..బ్యాంక్ దోపిడీకి వచ్చిన దొంగ | రైలు ఢీకొని రెండు ముక్కలైన బస్సు
నెదర్లాండ్స్లోని నూరడ్ పట్టణంలో రైల్వే క్రాసింగ్ దగ్గర ఆగిన బస్సును వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది.
నెదర్లాండ్స్లోని నూరడ్ పట్టణంలో రైల్వే క్రాసింగ్ దగ్గర ఆగిన బస్సును వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు రెండు ముక్కలయ్యింది. ముంబైలో ప్లాట్ఫాంపైకి రైలు వస్తోంది. రైలు ఆగకముందే దిగేందుకు ప్రయత్నించి అదుపుతప్పి పడిపోయాడో వ్యక్తి. అక్కడ ఉన్న కొందరు అతడిని పట్టుకుని వెంటనే పక్కకు లాగేసారు. ముఖానికి మాస్క్ తో కత్తితో బ్యాంక్ను దోచేందుకు వచ్చిన వ్యక్తిని గమనించిన లేడీ మేనేజర్ చేతికి దొరికిన ఇనుప వస్తువుతో దొంగను తరిమింది. ఆమె ధైర్యానికి సలాం అంటూ.. నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాంతారా మూవీని ప్రభాస్, అనుష్క కలిసి చూశారు !!
నా ఫ్యాన్స్ అంటే అది !! రామ్ చరణ్ గూస్బంప్ కామెంట్స్..
ఇంట్లో కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా సెంట్లు
ఆకలితో చిన్నారులుంటే.. 11,000 లీటర్ల పాలను నదిలో వదిలారు
మానవుల మధ్యే కాదు.. జంతువుల మధ్యా అంతర్యుద్ధం
చోరీకి వెళ్లిన దొంగ.. షట్టర్లో ఇరుక్కున్న తల.. కట్ చేస్తే
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్గా మారిన భార్య

