ఆకట్టుకుంటున్న రంగు రంగుల పూరీలు.. రాగి ఇడ్లీలు.. ఎక్కడో తెలుసా ??
భోజన ప్రియులను వెరైటీ ఫుడ్స్తో ఆకట్టుకునేందుకు హోటళ్లు నిర్వహకులు ప్రయత్నిస్తుంటారు. తిరోక్క రుచులను పరిచయం చూస్తూ బిజినెస్ పెంచుకోవాలనుకుంటారు.
భోజన ప్రియులను వెరైటీ ఫుడ్స్తో ఆకట్టుకునేందుకు హోటళ్లు నిర్వహకులు ప్రయత్నిస్తుంటారు. తిరోక్క రుచులను పరిచయం చూస్తూ బిజినెస్ పెంచుకోవాలనుకుంటారు. ఇదే క్రమంలో ఉన్నత చదువులు చదివినా.. వృత్తికి ప్రవృత్తికి ఏదీ అడ్డుకావని నిరూపించింది ఓ జంట. తమ ప్రాంతం వారికి భిన్న రుచులను పరిచయం చేస్తూ.. వ్యాపారంలో రాణిస్తున్నారు. పీజీ చదివిన గుప్తా.. ఎంబీఏ చదివిన భార్య శిరీషతో కలిసి ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. అందరి హోటళ్లలో దొరికే పూరీలు దోసెలు ఇడ్లీలా కాకుండా కొత్తగా చేయాలనే ఆలోచనతో పోషకాలు కలిగిన పాలకూరతో పాలక్ పూరీలు, క్యారెట్ పూరీలు, రాగి ఇడ్లీలు ఇలా ఆరోగ్యానికి హాని లేకుండా మంచి పోషక పదార్థాలు ఉన్న వాటిని టిఫిన్ రూపంలో అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ఉన్నపళంగా ఆగిపోయిన ‘శేఖర్’ | కమల్ కోసం రంగంలోకి జక్కన్న
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

