చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. !! అమ్మవారి గుడిపై కలశం మాయం.. వీడియో
చిత్తూరు జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు..ఇండ్లు, కాలనీలు, దుకాణాలు, బ్యాంకులనే కాదు..ఏకంగా గుళ్లు, గుడిగోపురాలపై ఉన్న కలశాలను సైతం కాజేస్తున్నారు..
చిత్తూరు జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు..ఇండ్లు, కాలనీలు, దుకాణాలు, బ్యాంకులనే కాదు..ఏకంగా గుళ్లు, గుడిగోపురాలపై ఉన్న కలశాలను సైతం కాజేస్తున్నారు.. తాజాగా, గంగాధర నెల్లూరు మండలం అరవచేను లో దొంగలు తెగబడ్డారు. గ్రామంలోని గ్రామత దేవత ఆలయం విమాన గోపురంపై ఉన్న కలశాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు..స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే, జిల్లాలో అమాయక ప్రజల్ని టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న రైస్ పుల్లింగ్ ముఠా పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. గత కొద్దికాలంగా పురాతన ఆలయాల్లో మాయమవుతున్న విగ్రహాలు, ఆలయ గోపురాలపై ఉన్న కలశాలు మాయంకావటంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Shocking Video: వామ్మో.. చిన్నారి ఒడిలో గురకపెడుతున్న భారీ ఫైతాన్.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో.. వైరల్
కోనసీమవాసుల్లో కొత్త గుబులు.. హెచ్చరిస్తున్న తూనీగలు.. !! వీడియో
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
ఫ్యాన్స్ బీ అలర్ట్ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

