Telangana: నిర్లక్ష్యంగా బైక్ నడిపిన తండ్రి.. గాల్లో కలిసిన రెండు ప్రాణాలు.. వీడియో.
ఓ తండ్రి నిర్వాకం ఇద్దరు చిన్నారుల్ని బలితీసుకుంది. నిర్లక్ష్యంగా బైక్ నడిపి కడుపుకోతకు కారణమైంది. ములుగు జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఓ తండ్రి నిర్వాకం ఇద్దరు చిన్నారుల్ని బలితీసుకుంది. నిర్లక్ష్యంగా బైక్ నడిపి కడుపుకోతకు కారణమైంది. ములుగు జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఓ వ్యక్తి బైక్ పై తన భార్యతో పాటు ఇద్దరు కొడుకులను తీసుకుని వెళ్తున్నాడు. అయితే చౌరస్తా వద్ద అటు ఇటూ చూడకుండా స్పీడ్గా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. దీంతో అప్పటికే అటువైపు వేగంగా వస్తున్న ఓ బస్సు బైక్ను ఢీకొట్టడంతో చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హృదయవిదారక దృశ్యం అక్కడే ఉన్న ఓ సిసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

