మంచు వర్షంలో వైష్ణోదేవి టెంపుల్.. కనువిందు చేస్తున్న హిమపాతం
జమ్మూలోని కత్రా వైష్ణోదేవి ఆలయం దగ్గర మంచువర్షం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. విద్యుత్ వెలుగుల్లో హిమపాతాన్ని చూసి పర్యాటకులు ముగ్దులవుతున్నారు. వైష్ణోదేవి ఆలయ పరిసరాలు మొత్తం మంచుతో నిండిపోయాయి. నిరాటంకంగా కురుస్తున్న స్నోఫాల్తో అమ్మవారి భక్తులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కత్రాలో మైనస్ 1.3 డిగ్రీలకు పడిపోయింది టెంపరేచర్. కశ్మీర్లోని గుల్మార్గ్లో భారీగా హిమపాతం కురుస్తోంది.
జమ్మూలోని కత్రా వైష్ణోదేవి ఆలయం దగ్గర మంచువర్షం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. విద్యుత్ వెలుగుల్లో హిమపాతాన్ని చూసి పర్యాటకులు ముగ్దులవుతున్నారు. వైష్ణోదేవి ఆలయ పరిసరాలు మొత్తం మంచుతో నిండిపోయాయి. నిరాటంకంగా కురుస్తున్న స్నోఫాల్తో అమ్మవారి భక్తులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కత్రాలో మైనస్ 1.3 డిగ్రీలకు పడిపోయింది టెంపరేచర్. కశ్మీర్లోని గుల్మార్గ్లో భారీగా హిమపాతం కురుస్తోంది. రహదారులపై భారీగా మంచు పేరుకుపోవడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ఇక్కడ మైనస్ 7 డిగ్రీలకు పడిపోయాయి ఉష్ణోగ్రతలు. ఇక పెహల్గామ్ సహా పలుచోట్ల మైనస్ 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు వణుకు పుట్టిస్తున్నాయి. శ్రీనగర్లోనూ నీళ్లు గడ్డకట్టేసేంత కనిష్టానికి టెంపరేచర్ పడిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోనసీమ జిల్లాలో 80 హస్తాలతో అరటి గెల
హైదరాబాదీలూ బీ అలెర్ట్ !! ఆ పాలు తాగుతున్నారా ??
రష్మిక డీప్ ఫేక్ వీడియో.. నలుగురు అరెస్ట్
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

