నల్లమల అడవిలో తప్పిపోయిన మహిళ చివరికి ఎలా కాపాడారంటే వీడియో
పల్నాడు జిల్లాకు చెందిన 60 ఏళ్ల బోడీ బాయి నల్లమల అడవిలో దారి తప్పింది. 30 గంటలకు పైగా చిమ్మచీకటిలో పులుల సంచార ప్రాంతంలో గడిపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు, ఎస్సై సయ్యద్ సమీర్ బాషా గాలింపు చేపట్టారు. డ్రోన్ల సాయంతో కొండపై ఆమెను గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
పల్నాడు జిల్లా దుర్గి మండలం పోలేపల్లికి చెందిన 60 ఏళ్ల బోడీ బాయి నల్లమల అడవిలో తప్పిపోయారు. బంధువు ఒకరు చనిపోయారన్న వార్త విని మేకల దిన్నె తండాకు బయలుదేరిన ఆమె, అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్తుండగా దారి తప్పింది. ఆమె మేకల దిన్నె తండాకు చేరుకోకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు అడవిలో వెతికి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్ సేఫ్టీ వీడియో
ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
ల్యాప్టాప్స్ చార్జింగ్ పెట్టడంతో వీడియో
వైరల్ వీడియోలు
అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!
సబ్ రిజిస్ట్రార్కే కుచ్చు టోపీ పెట్టారుగా
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు
