నల్లమల అడవిలో తప్పిపోయిన మహిళ చివరికి ఎలా కాపాడారంటే వీడియో
పల్నాడు జిల్లాకు చెందిన 60 ఏళ్ల బోడీ బాయి నల్లమల అడవిలో దారి తప్పింది. 30 గంటలకు పైగా చిమ్మచీకటిలో పులుల సంచార ప్రాంతంలో గడిపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు, ఎస్సై సయ్యద్ సమీర్ బాషా గాలింపు చేపట్టారు. డ్రోన్ల సాయంతో కొండపై ఆమెను గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
పల్నాడు జిల్లా దుర్గి మండలం పోలేపల్లికి చెందిన 60 ఏళ్ల బోడీ బాయి నల్లమల అడవిలో తప్పిపోయారు. బంధువు ఒకరు చనిపోయారన్న వార్త విని మేకల దిన్నె తండాకు బయలుదేరిన ఆమె, అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్తుండగా దారి తప్పింది. ఆమె మేకల దిన్నె తండాకు చేరుకోకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు అడవిలో వెతికి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్ సేఫ్టీ వీడియో
ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
ల్యాప్టాప్స్ చార్జింగ్ పెట్టడంతో వీడియో
వైరల్ వీడియోలు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
