ఇదో గాలి రైలు.. అంటే గాల్లో ఎగరదు.. పట్టాలపై వాయువేగంతో దూసుకెళ్తుంది !
భారతీయ రైల్వే పర్యావరణ హిత హైడ్రోజన్ రైలును ప్రవేశపెట్టబోతోంది. ఇది శబ్ద రహితంగా, కాలుష్య రహితంగా గంటకు 150 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. వందే భారత్కు పోటీగా, జనవరి 2026 నాటికి జింద్-సోనీపట్ మార్గంలో ప్రారంభమయ్యే ఈ రైలు ప్రపంచంలోనే అతి పొడవైన హైడ్రోజన్ రైలు కానుంది. టికెట్ ఛార్జీలు కేవలం 5 నుంచి 25 రూపాయలుగా అంచనా.
భారతీయ రైల్వే మరో విప్లవాత్మక అడుగు వేస్తోంది. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ రైలు పూర్తిగా శబ్ద రహితంగా, పొగ లేకుండా వాయువేగంతో దూసుకెళ్తుంది. జనవరి 2026లో దీని సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ట్రయల్ రన్లు ఇప్పటికే పూర్తయ్యాయి.ఈ సైలెంట్ ట్రైన్ ప్రారంభంలో జింద్-సోనీపట్ మార్గంలో నడవనుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో దీనిని తయారు చేశారు. హైడ్రోజన్ శక్తితో నడిచే ఈ రైలు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకేసారి 2,600 మంది ప్రయాణించవచ్చు. ప్రపంచంలోనే అతి పొడవైన హైడ్రోజన్ రైలుగా ఇది నిలవనుంది.
మరిన్ని వీడియోల కోసం :
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్… మెగాస్టార్కి ఊరట!
సందీప్ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
Follow Us
వైరల్ వీడియోలు
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..
రోడ్డుపై స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి.. అంతలోనే..
Latest Videos

