Ayodhya: కలియుగ భరతుడు.. అయోధ్య రాముడికి వెండి శ్రీరామ పాదుకలు..
అయోధ్యలోని భవ్య రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడింది. ఈ క్రమంలో శ్రీరామ పాదుకాయాత్రలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా రాముడు నడిచిన మార్గాల మీదుగా పూజలందుకుంటూ వచ్చిన శ్రీరామ పాదుకలు మంగళవారం అయోధ్యకు చేరుకున్నాయి.సరిగ్గా 9 కిలోల బరువున్న ఈ పాదుకల కోసం 8 కిలోల వెండిని వినియోగించారు. మరో కిలో బంగారంతో ఆ పాదుకలకు తాపడం చేశారు.
అయోధ్యలోని భవ్య రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడింది. ఈ క్రమంలో శ్రీరామ పాదుకాయాత్రలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా రాముడు నడిచిన మార్గాల మీదుగా పూజలందుకుంటూ వచ్చిన శ్రీరామ పాదుకలు మంగళవారం అయోధ్యకు చేరుకున్నాయి. సరిగ్గా 9 కిలోల బరువున్న ఈ పాదుకల కోసం 8 కిలోల వెండిని వినియోగించారు. మరో కిలో బంగారంతో ఆ పాదుకలకు తాపడం చేశారు. హైదరాబాద్కు చెందిన అయోధ్య భాగ్యనగర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చల్లా శ్రీనివాసశాస్త్రి ఈ పాదుకలను తయారు చేయించారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ఆ పాదుకలను ఆలయంలో ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో శ్రీనివాసశాస్త్రి 5 వెండి ఇటుకలు అందజేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

