Ayodhya: కలియుగ భరతుడు.. అయోధ్య రాముడికి వెండి శ్రీరామ పాదుకలు..
అయోధ్యలోని భవ్య రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడింది. ఈ క్రమంలో శ్రీరామ పాదుకాయాత్రలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా రాముడు నడిచిన మార్గాల మీదుగా పూజలందుకుంటూ వచ్చిన శ్రీరామ పాదుకలు మంగళవారం అయోధ్యకు చేరుకున్నాయి.సరిగ్గా 9 కిలోల బరువున్న ఈ పాదుకల కోసం 8 కిలోల వెండిని వినియోగించారు. మరో కిలో బంగారంతో ఆ పాదుకలకు తాపడం చేశారు.
అయోధ్యలోని భవ్య రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడింది. ఈ క్రమంలో శ్రీరామ పాదుకాయాత్రలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా రాముడు నడిచిన మార్గాల మీదుగా పూజలందుకుంటూ వచ్చిన శ్రీరామ పాదుకలు మంగళవారం అయోధ్యకు చేరుకున్నాయి. సరిగ్గా 9 కిలోల బరువున్న ఈ పాదుకల కోసం 8 కిలోల వెండిని వినియోగించారు. మరో కిలో బంగారంతో ఆ పాదుకలకు తాపడం చేశారు. హైదరాబాద్కు చెందిన అయోధ్య భాగ్యనగర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చల్లా శ్రీనివాసశాస్త్రి ఈ పాదుకలను తయారు చేయించారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ఆ పాదుకలను ఆలయంలో ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో శ్రీనివాసశాస్త్రి 5 వెండి ఇటుకలు అందజేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

