మైక్రోసాఫ్ట్‌లో రోజుకు 4 గంటలే పని.. ఏటా రూ.2.5 కోట్ల శాలరీ

|

Oct 12, 2024 | 9:46 AM

ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో పని సంస్కృతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీతాల సంగతి అటుంచితే అనేక మంది తాము రోజుకు 8 గంటలకు మించి పని చేయక తప్పట్లేదని అంటున్నారు. వ్యక్తిగత జీవితం అనేదే లేకుండా పోతోందని అంటున్నారు. ఇటీవల ఓ యువ కార్పొరేట్ ఉద్యోగిని ఒత్తిడి తట్టుకోలేక చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన ఉదంతం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఓ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి రోజుకు దాదాపుగా 4 గంటలే పనిచేస్తూ ఏకంగా రూ. 2.5 కోట్ల శాలరీ తీసుకుంటున్నాడన్న ఉదంతం నెట్టింట సంచలనంగా మారింది.

ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో పని సంస్కృతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీతాల సంగతి అటుంచితే అనేక మంది తాము రోజుకు 8 గంటలకు మించి పని చేయక తప్పట్లేదని అంటున్నారు. వ్యక్తిగత జీవితం అనేదే లేకుండా పోతోందని అంటున్నారు. ఇటీవల ఓ యువ కార్పొరేట్ ఉద్యోగిని ఒత్తిడి తట్టుకోలేక చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన ఉదంతం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఓ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి రోజుకు దాదాపుగా 4 గంటలే పనిచేస్తూ ఏకంగా రూ. 2.5 కోట్ల శాలరీ తీసుకుంటున్నాడన్న ఉదంతం నెట్టింట సంచలనంగా మారింది. ఇదెలా సాధ్యమని అనేక మంది నోరెళ్లబెట్టేలా చేస్తోంది. శాన్‌ఫ్రాన్‌సిస్కోలో ఉంటున్న రోనా వాంగ్ ఈ ఉదంతాన్ని నెట్టింట షేర్‌ చేసింది. రోనా కంపైలర్స్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న తన స్నేహితుడి గురించి ఇటీవల పలు ఆశ్చర్యకరమైన విషయాల్ని నెట్టింట పంచుకుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్కే వేరు

ఈ లాభాలు తెలిస్తే.. నోని పండును అస్సలు వదలరు

Follow us on