పెళ్లిరోజునే భార్యను కడతేర్చిన భర్త.. ఏం జరిగిందంటే ??

|

Mar 03, 2024 | 4:00 PM

అనుమానం.. ఇది మందులేని మహమ్మారి. ఒక్కసారి ఇది ఎంట్రీ ఇచ్చిందంటే మనిషి విచక్షణను హరించేస్తుంది.. ఎంతటి దారుణాలనైనా చేయిస్తుంది. కుటుంబాలను అల్లకల్లోలం చేసేస్తుంది. తాజాగా ఈ మహమ్మారికి ఓ యువతి బలైపోయింది. నాలుగేళ్ల తర్వాత వచ్చిన పెళ్లిరోజును భార్యతో కలిసి ఆనందంగా జరుపుకోవాల్సిన భర్త యముడై భార్యప్రాణాలు తీసేసాడు. ఈ దారుణం కాకినాడలో గురువారం చోటుచేసుకుంది.

అనుమానం.. ఇది మందులేని మహమ్మారి. ఒక్కసారి ఇది ఎంట్రీ ఇచ్చిందంటే మనిషి విచక్షణను హరించేస్తుంది.. ఎంతటి దారుణాలనైనా చేయిస్తుంది. కుటుంబాలను అల్లకల్లోలం చేసేస్తుంది. తాజాగా ఈ మహమ్మారికి ఓ యువతి బలైపోయింది. నాలుగేళ్ల తర్వాత వచ్చిన పెళ్లిరోజును భార్యతో కలిసి ఆనందంగా జరుపుకోవాల్సిన భర్త యముడై భార్యప్రాణాలు తీసేసాడు. ఈ దారుణం
కాకినాడలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు ప్రకారం.. కాకినాడలోని పప్పుల మిల్లు ప్రాంతానికి చెందిన బందుల నూకరాజు, దివ్య ప్రేమించుకున్నారు. 2016లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. నూకరాజు ఫ్యాబ్రికేషన్‌ కాంట్రాక్ట్‌ పనులు చేస్తుంటాడు. దివ్య గృహిణిగా ఇంట్లోనే ఉంటోంది. నూకరాజు తన కాంట్రాక్ట్‌ పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో అతను రెండుమూడురోజులు అక్కడే ఉండి పనులు చూసుకొని ఇంటికి వస్తుంటాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వాచ్‌మెన్‌

మీ పిల్లలకు జ్వరం వస్తే అశ్రద్ధ చేయకండి.. అది స్కార్లెట్‌ జ్వరం కావచ్చు

అర్హులైన అందరికీ 200 యూనిట్లవరకూ విద్యుత్‌ ఫ్రీ

Follow us on