ఇంట్లో చొరబడిన చిరుత !! తీవ్ర భయాందోళనలో స్థానికులు

|

Jul 29, 2024 | 9:23 PM

నిన్న మొన్నటి వరకూ పుణ్యక్షేత్రాలోన్ని ఘాట్‌ రోడ్లలో, నడక మార్గాల్లో సంచరిస్తూ భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసిన చిరుతలు ఇప్పుడు ఇళ్లలోకి చొరబడుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో ఓ ఇంట్లోకి చొరబడిన చిరుత అక్కడ ఉన్న రెండు పెంపుడు కుక్కలను చంపి ఎత్తుకెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దాంతో ఆ ఇంటివారు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

నిన్న మొన్నటి వరకూ పుణ్యక్షేత్రాలోన్ని ఘాట్‌ రోడ్లలో, నడక మార్గాల్లో సంచరిస్తూ భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసిన చిరుతలు ఇప్పుడు ఇళ్లలోకి చొరబడుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో ఓ ఇంట్లోకి చొరబడిన చిరుత అక్కడ ఉన్న రెండు పెంపుడు కుక్కలను చంపి ఎత్తుకెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దాంతో ఆ ఇంటివారు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి సున్నిపెంటలోని రామాలయం సమీపంలో చిరుత కలకలం రేపింది. అర్ధరాత్రి ఎత్తయిన ప్రహరీ గోడ దూకి ఓ ఇంట్లోకి చొరబడింది. తలుపులన్నీ మూసి ఉండటంతో లోపలికి వెళ్లేందుకు వీలు కాలేదు. కానీ ఆ ఇంటి అరుగుపై ఉన్న రెండు పెంపుడు కుక్కలపై దాడి చేసింది చిరుత. చిరుత దాడిలో రెండు కుక్కలూ చనిపోయాయి. కాగా ఓ కుక్కను అక్కడే వదిలి మరో కుక్కను నోటకరుచుకుని చిరుత వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిచ్చి ముదరడం అంటే ఇదే !! వీడియో వైరల్ అవ్వాలని ఏకంగా రైలునే పట్టాలు తప్పించేశాడు

టైర్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. అవుటర్‌పై ఆరేళ్ల బాలుడు మృ**తి..

26 మంది హ**త్య !! మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు

Follow us on