ప్రస్తుత కాలంలో అయినవారు, బంధువులు ఎవరైనా చనిపోతే వెళ్లలేని పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్న ప్రతిఒక్కరికీ కనువిప్పు కలిగేలా జరిగిన ఓ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది..రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన ఓ యాచకుడికి అంతిమ వీడ్కోలు పలికేందుకు వేలాదిగా జనం తరలి వచ్చిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని విజయ్నగర్ జిల్లా హడగలి పట్టణంలో నవంబర్ 12వ తేదీన హుచ్చా బస్యా అనే వ్యక్తి బస్సు ప్రమాదంలో గాయపడ్డాడు..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. అతడు చనిపోయాడు. అతని అంతమ సంస్కారాలకు వేలాది మంది తరలి వచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
‘సివెట్’లో అత్యధికంగా ప్రమాదకర వైరస్.. వీడియో
ఉన్ననాలుగు వెంట్రుకలకు హెయిర్స్టైల్ !! భలే సీన్ గురూ.. వీడియో
Viral Video: వామ్మో.. మొసలి కౌగిలింతల్లో యువతి !! వీడియో
రూ.50వేలకు ఇద్దరు కొడుకులు అమ్మకానికి పెట్టాడు !! ఎవరైనా కొనండి !! వీడియో
అభిమాని చేసిన పనికి డార్లింగ్ షాక్ !! ప్రభాస్ రియాక్షన్ ఇలా !! వీడియో