టోల్ ఫీజు అడిగినందుకు మహిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు
టోల్ ఫీజు అడిగినందుకు ఓ వాహనదారుడు అక్కడి మహిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేపై ఉన్న కాశీ టోల్ ప్లాజా వద్ద జరిగింది. ఫాస్టాగ్ లేకపోవడంతో డబ్బులు చెల్లించాలని సిబ్బంది అడిగారు. దాంతో కారు డ్రైవర్ వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం దుర్భాషలాడుతూ వాహనం ముందు నిల్చున్న మహిళపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆ ఉద్యోగిని తీవ్రంగా గాయపడింది.
టోల్ ఫీజు అడిగినందుకు ఓ వాహనదారుడు అక్కడి మహిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేపై ఉన్న కాశీ టోల్ ప్లాజా వద్ద జరిగింది. ఫాస్టాగ్ లేకపోవడంతో డబ్బులు చెల్లించాలని సిబ్బంది అడిగారు. దాంతో కారు డ్రైవర్ వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం దుర్భాషలాడుతూ వాహనం ముందు నిల్చున్న మహిళపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆ ఉద్యోగిని తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై టోల్ ప్లాజా సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కాశీ టోల్ ప్లాజా మేనేజర్ అనిల్ పోలీసుల్ని శర్మ కోరారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఒక్కోక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
100 రోజులు.. 200 విమానాల్లో దొంగ జర్నీ.. చివరికి ??
Nasa: చంద్రుడిపై రైళ్లను పరుగెత్తించనున్న నాసా !!
Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్న్యూస్.. ఈ సారి నైరుతి ముందే వస్తోంది..
మెట్రోను ఇలా ఎక్కితేనే ప్రశాంతం.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
తండ్రి లక్షల పెన్షన్ కోసం.. కూతురు ఏం చేసిందో తెలుసా ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

