మానవత్వం ఏమైంది ?? ఇలాగేనా నిద్ర లేపేది ?? పోలీసు తీరుపై నెట్టింట విమర్శలు

|

Jul 06, 2023 | 9:52 AM

సాధారణంగా రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణకులు నిద్రిస్తూ ఉంటారు. తాము ప్రయాణించాల్సిన రైలు ఆలస్యమైతే కాస్త కునుకు తీయడం సహజం. అయితే, పుణెలోని రైల్వే స్టేషన్‌లో మాత్రం రైల్వే పోలీసు చేసిన ఘనకార్యంపై నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చాయి. నిద్రిస్తున్న వారిపై ఓ సదరు పోలీసు బాటిల్‌తో

సాధారణంగా రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణకులు నిద్రిస్తూ ఉంటారు. తాము ప్రయాణించాల్సిన రైలు ఆలస్యమైతే కాస్త కునుకు తీయడం సహజం. అయితే, పుణెలోని రైల్వే స్టేషన్‌లో మాత్రం రైల్వే పోలీసు చేసిన ఘనకార్యంపై నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చాయి. నిద్రిస్తున్న వారిపై ఓ సదరు పోలీసు బాటిల్‌తో నీళ్లు చల్లుతున్న వీడియో వైరల్‌గా మారింది. మానవత్వం మరిచి ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని కామెంట్లు వచ్చాయి. ఈ సంఘటనపై నెటిజన్లు స్పందిస్తూ ‘ఇది చాలా అవమానకరం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాము పగబట్టిందా ?? మొదటి కాటు నుంచి తప్పించుకున్నా .. రెండో కాటుకు బలి !!

తరగని మోజు.. ఏడాదిలో కోటిన్నర బిర్యానీలు ఆర్డరిచ్చారు !!

నీట్లోకి దూకుతూ వీడియో తియ్యమన్నాడు.. ఆ తర్వాత ??

నల్లమల అడవులలో పర్యాటకం క్లోజ్‌ .. కారణం ఏంటంటే ??

Allu Arjun Review: సామజవరగమన అల్లు అర్జున్ రివ్యూ

 

 

Follow us on