సాధారణంగా రైల్వే స్టేషన్లలోని ప్లాట్ఫామ్పై ప్రయాణకులు నిద్రిస్తూ ఉంటారు. తాము ప్రయాణించాల్సిన రైలు ఆలస్యమైతే కాస్త కునుకు తీయడం సహజం. అయితే, పుణెలోని రైల్వే స్టేషన్లో మాత్రం రైల్వే పోలీసు చేసిన ఘనకార్యంపై నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చాయి. నిద్రిస్తున్న వారిపై ఓ సదరు పోలీసు బాటిల్తో నీళ్లు చల్లుతున్న వీడియో వైరల్గా మారింది. మానవత్వం మరిచి ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని కామెంట్లు వచ్చాయి. ఈ సంఘటనపై నెటిజన్లు స్పందిస్తూ ‘ఇది చాలా అవమానకరం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాము పగబట్టిందా ?? మొదటి కాటు నుంచి తప్పించుకున్నా .. రెండో కాటుకు బలి !!
తరగని మోజు.. ఏడాదిలో కోటిన్నర బిర్యానీలు ఆర్డరిచ్చారు !!
నీట్లోకి దూకుతూ వీడియో తియ్యమన్నాడు.. ఆ తర్వాత ??
నల్లమల అడవులలో పర్యాటకం క్లోజ్ .. కారణం ఏంటంటే ??
Allu Arjun Review: సామజవరగమన అల్లు అర్జున్ రివ్యూ