Padma Awards: రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డులు అందుకున్న చిన్న జీయర్ స్వామి – ఎంఎం కీరవాణి.

|

Apr 06, 2023 | 9:31 AM

దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వ్యక్తులకు ఈ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ.

దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వ్యక్తులకు ఈ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా కేంద్రం 106 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది. అందులో ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మ భూషణ్.. 91 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Follow us on