కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు

|

Oct 03, 2024 | 8:27 PM

అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఓ కంటైనర్ లారీని తమిళనాడు పోలీసులు సినీ ఫక్కీలో​ ఛేజ్​ చేశారు. ఈ క్రమంలో పారిపోతున్న ఆ గ్యాంగ్​లోని ఓ వ్యక్తిపై కాల్పులు జరిపినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి చనిపోయినట్లు వెల్లడించారు. కేరళ త్రిస్సూర్​లోని షొర్నూర్​ రోడ్​, కోలాజీ, మప్రాణంలోని ఎస్​బీఐ ఏటీఎంలలో చోరీలు జరిగాయి. దాదాపు రూ.60 లక్షల వరకు నగదు దొంగలు ఎత్తుకెళ్లిపోయారు.

అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఓ కంటైనర్ లారీని తమిళనాడు పోలీసులు సినీ ఫక్కీలో​ ఛేజ్​ చేశారు. ఈ క్రమంలో పారిపోతున్న ఆ గ్యాంగ్​లోని ఓ వ్యక్తిపై కాల్పులు జరిపినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి చనిపోయినట్లు వెల్లడించారు. కేరళ త్రిస్సూర్​లోని షొర్నూర్​ రోడ్​, కోలాజీ, మప్రాణంలోని ఎస్​బీఐ ఏటీఎంలలో చోరీలు జరిగాయి. దాదాపు రూ.60 లక్షల వరకు నగదు దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ చోరీకి పాల్పడిన దొంగలుగా భావిస్తున్న కొందరు ఓ కంటైనర్​ లారీలో పారిపోతున్నట్లు తమిళనాడులోని నమక్కల్​ జిల్లా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు, ఆ కంటైనర్​ను ఛేజ్​ చేశారు. కుమారపాలెంలో కంటైనర్‌ను అడ్డుకున్న పోలీసులు డ్రైవర్‌​కు లారీని ఆపాలని చెప్పారు. కానీ అతడు పట్టించుకోకుండా వేగంగా వెళ్లాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఘోరం.. స్కూల్‌ అభివృద్ధి చెందాలని నరబలి

బర్త్‌డే గిఫ్ట్‌ పేరుతో పిచ్చి పని.. జస్ట్ మిస్

పోర్టులో కనిపించిన అనుమానాస్పద బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా కళ్లు బైర్లు!

నడుము అందాలతో నయని పావని మైండ్ బ్లోయింగ్ స్టిల్స్

స్మార్ట్‌ఫోన్‌ లేకుండా ఉండలేకపోతున్నారా ?? నోమోఫోబియా సోకిందేమో !!

Follow us on