Tamil Nadu: తమిళనాడులో వరుస చోరీలు.! 31 కేజీల బంగారు వజ్రాభరణాలు దోపిడీ.
తమిళనాడులోని బంగారు దుకాణాల్లో వరుసచోరీలు కలకలం రేపాయి. టీ నగర్లోని బంగారు ఆభరణాలు తయారు చేసేదుకాణంలో చొరబడిన దొంగలు ఏకంగ ఆరున్నర కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇటు కోయంబత్తూరులోని గాంధీపురంలో ఉన్నజోస్ అలుక్కాస్ బంగారు దకాణంలో భారీ చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చొరబడిన దుండగుడు షోరూం వెనకవైపున డ్రిల్లింగ్ చేసి లోపలికి ప్రవేశించాడు.
తమిళనాడులోని బంగారు దుకాణాల్లో వరుసచోరీలు కలకలం రేపాయి. టీ నగర్లోని బంగారు ఆభరణాలు తయారు చేసేదుకాణంలో చొరబడిన దొంగలు ఏకంగ ఆరున్నర కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇటు కోయంబత్తూరులోని గాంధీపురంలో ఉన్నజోస్ అలుక్కాస్ బంగారు దకాణంలో భారీ చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చొరబడిన దుండగుడు షోరూం వెనకవైపున డ్రిల్లింగ్ చేసి లోపలికి ప్రవేశించాడు. ఆ తర్వాత నాలుగు ఫ్లోర్లలో ఉన్న షోరూమ్ను బాగా పరిశీలించి.. ఖరీదైన వజ్రాభరణాలను సంచిలో సర్దుకుని వెళ్లిపోయాడు. ఇదంతా షాపులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఉదయం షో రూమ్ తెరిచిన సిబ్బంది దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 25 కిలోల నగలు మాయమైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగతనం చేసింది ఒకడేనని గుర్తించారు. గతంలో షోరూములో పనిచేసిన వ్యక్తి కానీ, షోరూము గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగానీ ఈ చోరీకి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

