Redmi Laptop:భారత మార్కెట్లోకి రెడ్మి ల్యాప్టాప్..! ధర, ఫీచర్స్ వివరాలు.. వీడియో
షియోమి సబ్బ్రాండ్ రెడ్మి నుంచి భారత మార్కెట్లోకి ఆగస్ట్ 3న తొలి ల్యాప్టాప్ విడుదల కానుంది. ఇప్పటికే రెడ్మీ 2019 నుంచి చైనా మార్కెట్లో ల్యాప్టాప్లను విక్రయిస్తుంది.