సమ్మర్లో హైడ్రేట్గా ఉండాలంటేఎలాంటి ఫ్రూట్స్ తినాలి ??
మీకు ఒక విషయం తెలుసా? డయాబెటిస్ ఉన్నవారు ఖాళీ కడుపుతో గాని, రాత్రి పడుకునే ముందుగాని పుచ్చకాయ తినకూడదని. సమ్మర్లో చాలా మంది వాటర్మెలన్ తినాలనుకుంటారు. కానీ వాటర్మెలన్ తినే ముందు మీ చక్కెర స్థాయిని చెక్ చేసుకొని తినండి. వేసవిలో ఎక్కువగా హైడ్రేషన్ పోషకాహారం కోసం పుచ్చకాయ, దోసకాయ, నారింజ, ద్రాక్షపండ్లు వంటి సిట్రస్ పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇవి అవసరమైన విటమిన్లు, ఎలక్ట్రోలైట్లను కూడా అందిస్తాయి. పుచ్చకాయ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఈ కాయలో పుష్కలంగా లభిస్తాయి. సమ్మర్లో నారింజ ఎక్కువగా తీసుకోవడం మన ఒంటికి చాలా మంచిది. నారింజలో విటమిన్ సి, అలాగే అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం ఇలాంటి సమస్యలు ఉన్నవారు నారింజ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నారింజ, ద్రాక్షపండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు. అద్భుతమైన హైడ్రేషన్ పానీయాలు కూడా. వీటిలో నీటి శాతం 87% ఉంటుంది. నారింజ పండ్లను తింటే శరీరం విటమిన్ డిని తయారుచేసుకుంటుంది. అలాగే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. బొప్పాయి పండులో విటమిన్లు ఏ, సి పుష్కలంగా లభిస్తాయి. పైనాపిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందులో నీటి శాతం 83% ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టార్ క్రికెటర్కు విడాకులిచ్చి.. దిల్ రాజు సినిమా కోసం హైదరాబాద్ కు వచ్చి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

