Andhra: ఆవురావురుమని బిర్యానీ లాగించేద్దామనుకున్నాడు.. తీరా ఒక్క ముద్ద తినేసరికి
బిర్యానీ తినదామని ఆవురావురుమని కూర్చున్నాడు. తీరా ఒక ముద్ద నోట్లో పెట్టుకునేసరికి దెబ్బకు షాక్ అయ్యాడు. ఈ ఘటన కోనసీమ జిల్లా లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ స్టోరీ పై ఓ సారి లుక్కేయండి మరి.
కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ రెస్టారెంట్ లో చికెన్ బిర్యానీలో పెద్ద తేలు వచ్చింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. తేలు ఉన్న బిర్యాని తిని ఒక యువకుడు మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించలేదు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఘటనపై ఎలాంటి పిర్యాదు అందలేదని చెబుతున్నారు పోలీసులు. విషయం బయటకు రావడంతో అధికారులకు లంచాలు ఇచ్చి కేసు లేకుండా చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇది చదవండి:
మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా
రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు
Published on: Oct 16, 2025 01:58 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

