Andhra: ఆవురావురుమని బిర్యానీ లాగించేద్దామనుకున్నాడు.. తీరా ఒక్క ముద్ద తినేసరికి
బిర్యానీ తినదామని ఆవురావురుమని కూర్చున్నాడు. తీరా ఒక ముద్ద నోట్లో పెట్టుకునేసరికి దెబ్బకు షాక్ అయ్యాడు. ఈ ఘటన కోనసీమ జిల్లా లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ స్టోరీ పై ఓ సారి లుక్కేయండి మరి.
కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ రెస్టారెంట్ లో చికెన్ బిర్యానీలో పెద్ద తేలు వచ్చింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. తేలు ఉన్న బిర్యాని తిని ఒక యువకుడు మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించలేదు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఘటనపై ఎలాంటి పిర్యాదు అందలేదని చెబుతున్నారు పోలీసులు. విషయం బయటకు రావడంతో అధికారులకు లంచాలు ఇచ్చి కేసు లేకుండా చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇది చదవండి:
మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా
రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు
Published on: Oct 16, 2025 01:58 PM
వైరల్ వీడియోలు
ఆ రైతు గొప్ప ఆలోచన.. వారికి ఒక కొత్త జీవితాన్నిచ్చింది..
కుక్క కోసం రూ. 15 లక్షలు.. ఖర్చు చేసారు.. చివరికి..
గడ్డకట్టిన నయాగరా ఫాల్స్.. వింటర్ వండర్ను చూసారా ??
ప్రమాదకర ఎయిర్ పోర్ట్లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే
మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు
బంగారం, వెండిధరల ఎఫెక్ట్.. రెచ్చిపోయిన దొంగలు
వీడి ట్యాలెంట్కి హ్యాట్సాఫ్.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..

