AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీటింగ్ బస్సు కి రిజిస్ట్రేషన్.. స్లీపర్ గా మార్చి సర్వీస్..!

సీటింగ్ బస్సు కి రిజిస్ట్రేషన్.. స్లీపర్ గా మార్చి సర్వీస్..!

Phani CH
|

Updated on: Oct 24, 2025 | 8:59 PM

Share

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. నిబంధనలకు విరుద్ధంగా సీటింగ్ బస్సును స్లీపర్‌గా మార్చి సర్వీస్ నడుపడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక సీటింగ్ బస్సును స్లీపర్‌గా మార్చి సర్వీస్ నడుపడం ఈ దుర్ఘటనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు వద్ద బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా అక్కడికక్కడే మరణించాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏసీ స్లీపర్ బస్సుల్లోనే ఎక్కువగా ప్రమాదాలు

సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్

టాక్సిక్ విషయంలో తప్పెక్కడజరుగుతోంది ??

ఉత్త పోస్టర్‌ మాత్రమే అనుకునేరు.. ఆ పోస్టర్‌తోనే కథపై హింట్ ఇచ్చిన డైరెక్టర్

‘నేను విడాకులు తీసుకుంటే వాళ్లు సంబరాలు చేసుకున్నారు’