కేసీఆర్ సర్కారు అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. నర్సంపేటలో జరిగిన దాడి, ఆ తర్వాత హైదరాబాద్లో అరెస్ట్ అంశాలపై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. తన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసే.. అడ్డుకునేందుకు TRS కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇక లిక్కర్ స్కామ్ నుంచి మొదలు పెడితే స్థానికత వరకు.. బీజేపీ బాణం విమర్శల నుంచి మొదలుకొని.. TRS చేసిన ఆరోపణల వరకు అన్నింటికీ తనదైన శైలిలో కౌంటర్లిచ్చారు షర్మిల.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.