Union Minister Kishan Reddy Live: సికింద్రాబాద్ లో మొదలైన యూనియన్ మినిష్టర్ కిషన్ రెడ్డి పాదయాత్ర.. (లైవ్)
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. నేడు సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలో పాదయాత్ర కొనసాగనుంది. రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో పాదయాత్ర నిర్వహిస్తారు.