PM Modi Road Show: ప్రధానిపై పూలు చల్లుతూ ప్రేమను చాటుకున్న జనం
తెలంగాణలో క్యాంపెయిన్ క్లైమాక్స్కి వచ్చేసింది. మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెరపడబోతోంది. దాంతో, క్లైమాక్స్లో మెరుపులు మెరిపిస్తున్నారు నేతలు. ప్రధాని మోదీ అయితే హైదరాబాద్ సిటీలో మెగా షో చేశారు. కిలోమీటర్లకొద్దీ రోడ్షో చేస్తూ నగరంలోని చాలా ప్రాంతాలను చుట్టేశారు.
తెలంగాణలో క్యాంపెయిన్ క్లైమాక్స్కి వచ్చేసింది. మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెరపడబోతోంది. దాంతో, క్లైమాక్స్లో మెరుపులు మెరిపిస్తున్నారు నేతలు. ప్రధాని మోదీ అయితే హైదరాబాద్ సిటీలో మెగా షో చేశారు. కిలోమీటర్లకొద్దీ రోడ్షో చేస్తూ నగరంలోని చాలా ప్రాంతాలను చుట్టేశారు. సిటీలోని కీలక నియోజకవర్గాల మీదుగా ఈ క్యాంపెయిన్ జరిగింది. ప్రధాని రోడ్షోకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. రోడ్డు పొడవునా బారులు తీరి జేజేలు పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు బీజేపీ కార్యకర్తలు.
ప్రధాని మోదీ కూడా చివరి రెండు మూడు రోజులు తెలంగాణపైనే పూర్తి ఫోకస్ పెట్టి మరీ ప్రచారం చేశారు. తనదైన శైలిలో స్పీచ్లిస్తూ క్లైమాక్స్లో మెరుపులు మెరిపించారు. మరి, మోదీ ప్రచారం తెలంగాణలో బీజేపీని ఏ స్థాయిలో ఆదుకుంటుందో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే!.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

