రాజ్భవన్ Vs ప్రగతి భవన్. మీకు మీరే… మాకుమేమే. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా.. పొలిటికల్ సెగలు ఆగలేదు. గణతంత్ర దినోత్సవాన్ని రాజ్భవన్లోనే నిర్వహించనుంది ప్రభుత్వం. కాని ఆ వేడుకలకు సీఎం హాజరు కావడంలేదు. పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో BJP-BRS మధ్య డైలాగ్ వార్ నడిచింది.రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై హైకోర్టులోనూ విచారణ జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం..రాష్ట్ర ప్రభుత్వం పరేడ్తో కూడిన వేడుకలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది . కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ తెలంగాణ పాటించాలని ఆదేశించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..