AP News: టికెట్ ఇచ్చినా.. ఇవ్వకున్నా జగన్ వెంటే: జోగి రమేష్
టికెట్ ఇచ్చినా... ఇవ్వకపోయినా జగన్ వెంటే అంటున్నారు మంత్రి జోగి రమేష్. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా... గీత దాటే ప్రసక్తే లేదంటున్నారు. పెడనలో పోటీ చేయమంటే చేస్తా... మైలవరం వెళ్లమంటే వెళ్తా!, ఆయన ఎక్కడికెళ్లమంటే అక్కడికెళ్తా అంటూ జగన్పై తనకున్న భక్తిని చాటుకున్నారు జోగి రమేష్.
టికెట్ ఇచ్చినా… ఇవ్వకపోయినా జగన్ వెంటే అంటున్నారు మంత్రి జోగి రమేష్. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా… గీత దాటే ప్రసక్తే లేదంటున్నారు. పెడనలో పోటీ చేయమంటే చేస్తా… మైలవరం వెళ్లమంటే వెళ్తా!, ఆయన ఎక్కడికెళ్లమంటే అక్కడికెళ్తా అంటూ జగన్పై తనకున్న భక్తిని చాటుకున్నారు జోగి రమేష్. లీడర్ తీసుకునే నిర్ణయాన్ని అందరూ శిరసా వహించాల్సిందే అన్నారు. మరలా వైసీపీ అధికారంలోకి వచ్చి.. జగన్ సీఎంగా కొనసాగాలంటే.. మార్పులు, చేర్పులు తప్పవన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

