Chittoor : టీడీపీ, వైసీపీ నేతల మధ్య ప్లెక్సీల గొడవ కారణంగా పరస్పరం రాళ్ల దాడి, పరిస్థితి ఉద్రిక్తం.!

Updated on: Jan 08, 2023 | 9:50 AM

చిత్తూరు జిల్లా రొంపిచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రంతా హైటెన్షన్. ఫ్లెక్సీలు చింపుకుని, రాళ్లు, బాటిల్స్ విసురుకుని ఘర్షణకు దిగారు వైసీపీ,టీడీపీ కార్యకర్తలు.

చిత్తూరు జిల్లా రొంపిచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రంతా హైటెన్షన్. ఫ్లెక్సీలు చింపుకుని, రాళ్లు, బాటిల్స్ విసురుకుని ఘర్షణకు దిగారు వైసీపీ,టీడీపీ కార్యకర్తలు. ఫ్లెక్సీ ఏర్పాటులో పోటీ పడ్డారు. ఒకరి ఫ్లెక్సీ మరొకరు చించడంతో పరిస్థితి ఫైటింగ్‌కి దారి తీసింది. చివరకు పోలీసులు లాఠీలకు చెప్పాల్సి వచ్చింది.రొంపిచర్లలో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.పరిస్థితి అదుపులోనే ఉందన్నారు పోలీసులు. ఫ్లెక్సీల చింపివేత, ఘర్షణపై ఇరువర్గాల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 08, 2023 09:50 AM