AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తి తెలంగాణ జాతి పిత ఎలా అవుతారు

CM Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తి తెలంగాణ జాతి పిత ఎలా అవుతారు

Phani CH
|

Updated on: Feb 17, 2026 | 5:30 PM

Share

తెలంగాణ జాతిపిత ఎవరనే దానిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతిపిత అని, సోనియా గాంధీ తెలంగాణ తల్లి అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జాతిపిత అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ఉధృతమైంది.

తెలంగాణ రాష్ట్రంలో జాతిపిత అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ఉధృతమైంది. ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ ముమ్మాటికీ జాతిపిత అని బీఆర్ఎస్ వాదిస్తుండగా, ఫోన్ ట్యాపింగ్ కేసు నోటీసుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ జాతిపిత హోదాను తీవ్రంగా ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రారంభమైన ఈ వివాదం, రెండు పార్టీల నేతల మధ్య పరస్పర విమర్శలకు దారితీస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

KTR: కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్నారు.. కానీ తెలంగాణయే కేసీఆర్ ఆనవాళ్లు

లక్కీ డ్రాలో కాంగ్రెస్ లక్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

శివరాత్రి వేళ స్మశానంలో మంత్రి.. ఏంచేశారో తెలుసా ??

లక్ష్మణుడు లేని అరుదైన శ్రీరామ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా

Allu Sirish Haldi: అల్లు వారి హల్దీ వేడుక.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఉపాసన

Follow Us