CM Jagan Speech: జీవోలో ఉన్నది వేరు.. ఒప్పందంలో ఉన్నది వేరు.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
దేశ చరిత్రలో నిరుద్యోగులను మోసం చేసిన అతి పెద్ద కుంభకోణం స్కిల్ డెవలప్మెంట్ అని సీఎం జగన్ అన్నారు. నైపుణ్యం పేరుతో డబ్బు దోచుకున్నారని జగన్ ఆరోపించారు. ఈ స్కిల్ ద్వారా విద్యార్థులకు నష్టం జరిగిందని వెల్లడించారు. సీమెన్స్ పేరుతో రాష్ట్రంలో అతి పెద్ద స్కామ్ జరిగిందని జగన్ అన్నారు.
Published on: Mar 20, 2023 03:45 PM
Follow Us
వైరల్ వీడియోలు
రూ. లక్ష క్యాష్ బ్యాగ్ను ఎత్తుకెళ్లిన శునకం..!
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!

