Big News Big Debate: తెలంగాణ లో ధాన్యం చుట్టూ రాజకీయం.. డప్పులు Vs ధర్నాలు.. లైవ్ వీడియో
BJP డప్పుల మోత మోగిస్తోంది. TRS ధర్నాలకు సిద్ధమవుతోంది. పండిన ధాన్యంలో ప్రతి గింజా కొనాల్సిందే అంటూ గులాబీ శ్రేణులు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సమాయత్తమవుతుండగా.. అటు కాషాయదళం దళిత బంధు అందరికీ ఇవ్వాల్సిందే అంటూ డప్పులతో ఊరూ-వాడా ఉద్యమానికి దిగింది.