Big News Big Debate: విషాదంలో రాజకీయం.. ఏపీ పాలిటిక్స్ లో రచ్చలేపిన కందుకూరు విషాదం..
ఏపీ రాజకీయాలను మరోసారి రచ్చరచ్చగా మార్చేసింది కందుకూరు విషాదం. చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటకు కారణం ప్రచార పిచ్చే అంటోంది అధికార వైసీపీ. అయితే..
నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలను కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మృతులకు 23 లక్షలు పరిహారం ఇస్తామని టీడీపీ ప్రకటించింది. అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం దిగ్ర్భాంతి వ్యక్తం చేసి.. 2లక్షల పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది..ఏపీ రాజకీయాలను మరోసారి రచ్చరచ్చగా మార్చేసింది కందుకూరు విషాదం. చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటకు కారణం ప్రచార పిచ్చే అంటోంది అధికార వైసీపీ. అయితే భద్రత కల్పించాల్సింది ప్రభుత్వం.. అందులో ఘోరంగా విఫలం అయ్యారంటోంది తెలుగుదేశం పార్టీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

