Big News Big Debate: విషాదంలో రాజకీయం.. ఏపీ పాలిటిక్స్ లో రచ్చలేపిన కందుకూరు విషాదం..
ఏపీ రాజకీయాలను మరోసారి రచ్చరచ్చగా మార్చేసింది కందుకూరు విషాదం. చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటకు కారణం ప్రచార పిచ్చే అంటోంది అధికార వైసీపీ. అయితే..
నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలను కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మృతులకు 23 లక్షలు పరిహారం ఇస్తామని టీడీపీ ప్రకటించింది. అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం దిగ్ర్భాంతి వ్యక్తం చేసి.. 2లక్షల పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది..ఏపీ రాజకీయాలను మరోసారి రచ్చరచ్చగా మార్చేసింది కందుకూరు విషాదం. చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటకు కారణం ప్రచార పిచ్చే అంటోంది అధికార వైసీపీ. అయితే భద్రత కల్పించాల్సింది ప్రభుత్వం.. అందులో ఘోరంగా విఫలం అయ్యారంటోంది తెలుగుదేశం పార్టీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

