PM Modi – NMFT: ఢిల్లీలో నో మనీ ఫర్ టెర్రర్ 2022 మీట్.. ప్రారంభించిన పీఎం మోడీ.. (లైవ్)
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదగా ప్రారంభమైన నో మనీ ఫర్ టెర్రర్ గ్లోబల్ మీట్.ఈ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం తీవ్రవాదం నుంచి సమాజాన్ని ఎలా రక్షించుకోవాలి , దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
