Nandyala: సీతారాముల బ్రహ్మోత్సవాల్లో మై హోమ్ గ్రూప్ అధినేత..
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామ పరిధిలో ఉన్న శ్రీ జయ జ్యోతి మహా సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో వెలసిన సీతారాముల బ్రహ్మోత్సవాలు పండుగ వైభవంగా జరుగుతున్నాయి. గత నెల 31 నుంచి ఈ నెల 3 వరకు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి...
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామ పరిధిలో ఉన్న శ్రీ జయ జ్యోతి మహా సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో వెలసిన సీతారాముల బ్రహ్మోత్సవాలు పండుగ వైభవంగా జరుగుతున్నాయి. గత నెల 31 నుంచి ఈ నెల 3 వరకు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఎదుర్కోళ్ల ఉత్సవాలు ఆకట్టుకుంటున్నాయి. మహిళల కోలాటాలు నృత్యాలు, తల మీద కళాశాలతో కోలాటాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అహోబిల జీయర్ స్వామి సహా వేద పండితులు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారు. మై హోమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కుటుంబ సమేతంగా ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు.
Published on: Jun 01, 2023 09:19 PM
వైరల్ వీడియోలు
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో
పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు
ఆగి ఉన్న కారులో మూడు మృతదేహాలు.. హత్యా.. ఆత్మహత్యా
అంగన్వాడి చిన్నారులకు పాఠాలు చెప్పిన ఐఏఎస్
22 ఏళ్లకే బీపీ 300.. నరాలు చిట్లి మృతి.. కారణం ఇదే
గోదావరి తీరంలో ప్రకృతి పరవళ్లు !! పాపికొండలకు పోటెత్తిన పర్యాటకుల

