Nandyala: సీతారాముల బ్రహ్మోత్సవాల్లో మై హోమ్ గ్రూప్ అధినేత..
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామ పరిధిలో ఉన్న శ్రీ జయ జ్యోతి మహా సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో వెలసిన సీతారాముల బ్రహ్మోత్సవాలు పండుగ వైభవంగా జరుగుతున్నాయి. గత నెల 31 నుంచి ఈ నెల 3 వరకు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి...
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామ పరిధిలో ఉన్న శ్రీ జయ జ్యోతి మహా సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో వెలసిన సీతారాముల బ్రహ్మోత్సవాలు పండుగ వైభవంగా జరుగుతున్నాయి. గత నెల 31 నుంచి ఈ నెల 3 వరకు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఎదుర్కోళ్ల ఉత్సవాలు ఆకట్టుకుంటున్నాయి. మహిళల కోలాటాలు నృత్యాలు, తల మీద కళాశాలతో కోలాటాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అహోబిల జీయర్ స్వామి సహా వేద పండితులు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారు. మై హోమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కుటుంబ సమేతంగా ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు.
Published on: Jun 01, 2023 09:19 PM
Follow Us
వైరల్ వీడియోలు
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

