Milad-un-Nabi Procession: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఇవాళ ఈ రూట్లల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. ఇవాళ రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఫలక్నుమా, చార్మినార్, మదీనా జంక్షన్, ఉస్మాన్ గంజ్, MJ మార్కెట్ జంక్షన్, నాంపల్లి T జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు.
మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. ఇవాళ రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఫలక్నుమా, చార్మినార్, మదీనా జంక్షన్, ఉస్మాన్ గంజ్, MJ మార్కెట్ జంక్షన్, నాంపల్లి T జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఊరేగింపులో పాల్గొనే యువత బైక్ విన్యాసాలు చేయొద్దని హెచ్చరించారు.
మిలాద్-ఉన్-నబీ నేపథ్యంలో ఓల్డ్ సిటీలో పర్యాటక ప్రదేశాలు మూసివేస్తున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ నెల 5న జరగాల్సిన సంబరాలు గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు ఇవాళ్టి వాయిదా వేసినట్లు ముస్లిం మతపెద్దలు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే
Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం
అడవిలో చరిత్ర ఆనవాళ్లు
హుండీ దొంగ అడ్డంగా బుక్
వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్పాట్.. ఒకే సారి
రాత్రివేళ ఒంటరిగా క్యాబ్లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి
బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!
ఇంట్లో కూలర్ ఆన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

