Milad-un-Nabi Procession: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఇవాళ ఈ రూట్లల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. ఇవాళ రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఫలక్నుమా, చార్మినార్, మదీనా జంక్షన్, ఉస్మాన్ గంజ్, MJ మార్కెట్ జంక్షన్, నాంపల్లి T జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు.
మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. ఇవాళ రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఫలక్నుమా, చార్మినార్, మదీనా జంక్షన్, ఉస్మాన్ గంజ్, MJ మార్కెట్ జంక్షన్, నాంపల్లి T జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఊరేగింపులో పాల్గొనే యువత బైక్ విన్యాసాలు చేయొద్దని హెచ్చరించారు.
మిలాద్-ఉన్-నబీ నేపథ్యంలో ఓల్డ్ సిటీలో పర్యాటక ప్రదేశాలు మూసివేస్తున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ నెల 5న జరగాల్సిన సంబరాలు గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు ఇవాళ్టి వాయిదా వేసినట్లు ముస్లిం మతపెద్దలు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే
Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు
పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్

