Covishield-Covaxin video: మహారాష్ట్రలో దారుణం.. విద్యార్థులకు తప్పుడు టీకాలు.. కోవాక్సిన్కు బదులు కోవిషీల్డ్..(వీడియో)
నాసిక్ జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. అయితే యేవాలా తాలూకాలోని పటోడాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉదంతం వెలుగులోకి వచ్చింది.
దేశంలో ఇవాళ్టి నుంచి 15 నుంచి 18 ఏళ్లలోపు టీనేజ్ పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. కేంద్రం అందించిన మార్గదర్శకాల ప్రకారం, 15 నుంచి 18 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలకు మాత్రమే కోవాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం కోవిన్ యాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చని కోవిన్ ప్లాట్ఫాం చీఫ్ డా.ఆర్.ఎస్.శర్మ తెలిపారు.
అయితే, దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. అయితే యేవాలా తాలూకాలోని పటోడాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక విద్యార్థికి కోవాక్సిన్కు బదులుగా కోవిషీల్డ్ మోతాదును అందించారు. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

