పసిడి ప్రియులకు బిగ్షాక్! తులం గోల్డ్ కొనాలంటే వీడియో
గత నెల రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా షట్ డౌన్ కారణంగా ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. శనివారం నాటి ధరల ప్రకారం, హైదరాబాద్లో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,040గా ఉంది. ఇది పసిడి ప్రియులకు భారీ షాక్.
పసిడి ప్రియులకు బిగ్షాక్ తగిలింది. గడిచిన నెల రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం కూడా పసిడి ధర గణనీయంగా పెరిగింది. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులేనని మార్కెట్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో నెలకొన్న షట్ డౌన్ కార్యక్రమం కారణంగా పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారని వారు పేర్కొన్నారు. దీని ప్రభావంతో శనివారం ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికే బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
వైరల్ వీడియోలు
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
