గుడ్ న్యూస్ చెప్పిన గీతా గోవింద్
టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అక్టోబర్ 3న కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుక తర్వాత, 2026 ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెరీర్లో బిజీగా ఉన్నప్పటికీ, ఈ జంట ఇప్పుడు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది.
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త ఎట్టకేలకు అధికారికమైంది. స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందనల నిశ్చితార్థం ఇటీవల జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 2026 ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారని, పెళ్లి పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయని టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OG: ఓజీకి ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయన్న కెప్టెన్
అలనాటి తారలు కలిసిన వేళ.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్
సముద్రంలో డైవర్లకు దొరికిన రూ. 830 కోట్ల నిధి
Everest: ఎవరెస్ట్ శిఖరంపై మంచు తుఫాన్.. చిక్కుకున్న 1000 మంది పర్వతారోహకులు
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..

