గుడ్ న్యూస్ చెప్పిన గీతా గోవింద్
టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అక్టోబర్ 3న కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుక తర్వాత, 2026 ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెరీర్లో బిజీగా ఉన్నప్పటికీ, ఈ జంట ఇప్పుడు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది.
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త ఎట్టకేలకు అధికారికమైంది. స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందనల నిశ్చితార్థం ఇటీవల జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 2026 ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారని, పెళ్లి పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయని టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OG: ఓజీకి ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయన్న కెప్టెన్
అలనాటి తారలు కలిసిన వేళ.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్
సముద్రంలో డైవర్లకు దొరికిన రూ. 830 కోట్ల నిధి
Everest: ఎవరెస్ట్ శిఖరంపై మంచు తుఫాన్.. చిక్కుకున్న 1000 మంది పర్వతారోహకులు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

