గుడ్ న్యూస్ చెప్పిన గీతా గోవింద్
టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అక్టోబర్ 3న కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుక తర్వాత, 2026 ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెరీర్లో బిజీగా ఉన్నప్పటికీ, ఈ జంట ఇప్పుడు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది.
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త ఎట్టకేలకు అధికారికమైంది. స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందనల నిశ్చితార్థం ఇటీవల జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 2026 ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారని, పెళ్లి పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయని టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OG: ఓజీకి ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయన్న కెప్టెన్
అలనాటి తారలు కలిసిన వేళ.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్
సముద్రంలో డైవర్లకు దొరికిన రూ. 830 కోట్ల నిధి
Everest: ఎవరెస్ట్ శిఖరంపై మంచు తుఫాన్.. చిక్కుకున్న 1000 మంది పర్వతారోహకులు
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్
రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు
నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు
హైదరాబాద్లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్ !!
గ్యాస్ సెగ.. మళ్లీ లాక్డౌన్ తప్పదా
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న అధికారి

