Tollywood Drug Case: టాలీవడ్ లో సెగలు రేపుతున్న డ్రగ్స్ కేసు.. నేడు రానా టైం రానే వచ్చింది.. లైవ్ వీడియో..

|

Sep 08, 2021 | 11:21 AM

ఇటీవలే డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో టాలీవుడ్ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు నోటిసులు పంపిన ఈడీ.. పూరీ జనగ్నాథ్, ఛార్మి, రకుల్, కెల్విన్‏లను విచారిచిందింది. దీంతో ఈడీ.. కొందరిలో వేడి పుట్టిస్తోంది. నేడు దగ్గుపాటి రానా వంతు రానే వచ్చింది...

Follow us on