Salaar Bike: బంపర్ ఆఫర్.. ప్రభాస్ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందించిన చిత్రం సలార్. గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ మూవీ సాలిడ్ హిట్ టాక్ అందుకుంది. కేజీఎఫ్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. సలార్ పార్ట్ 1 సీజన్ ఫైర్ కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందించిన చిత్రం సలార్. గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ మూవీ సాలిడ్ హిట్ టాక్ అందుకుంది. కేజీఎఫ్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. సలార్ పార్ట్ 1 సీజన్ ఫైర్ కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ అటు ఓటీటీల్లోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇన్నాళ్లు థియేటర్లు, ఓటీటీలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు టీవీల్లోకి రాబోతుంది. ఏప్రిల్ 21న సాయంత్రం 5.30 నిమిషాలకు ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మాలో సలార్ మూవీ ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే సలార్ టీమ్ సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రేక్షకులకు ఆసక్తికర విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసింది.
సలార్ సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన ఐకానిక్ బైక్ గెలుచుకునే అవకాశం అంటూ పోస్ట్ చేసింది చిత్రయూనిట్. స్టార్ మాలో సలార్ సినిమా ప్రసారమయ్యే సమయంలో ఇచ్చిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పినవారికి సలార్ బైక్ గెలిచే అవకాశముంటుందని అనౌన్స్ చేసింది. చివరలో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటూ స్పెషల్ గా వెల్లడించింది. అయితే ఈ ప్లాన్ ప్రభావం టీఆర్పీ రేటింగ్ పై పడే అవకాశాలు భారీగా ఉన్నట్టు కనిపిస్తోంది కదా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

