రూ.కోట్లు ఖర్చుచేసి సినిమాలు తీస్తుంటే.. నెగెటివ్ రివ్యూలు ఇస్తారా
నిర్మాత రాజేష్ దండ నెగెటివ్ రివ్యూలపై మరోసారి స్పందించారు. కోట్ల ఖర్చుతో సినిమాలు తీస్తుంటే ప్రతికూల సమీక్షలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలను డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్ ఖండించింది. ఫేక్ రివ్యూలు, బ్లాక్మెయిలింగ్పై నిర్మాతలు ఏకమై, త్వరలో చాంబర్, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.
నిర్మాత రాజేష్ దండ సినిమా రివ్యూలపై మరోసారి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీస్తుంటే నెగెటివ్ రివ్యూలు ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన వారినే తాను ప్రశ్నిస్తున్నానని, అందరినీ కాదని స్పష్టం చేశారు. “K ర్యాంప్”, “మ్యాడ్-2” వంటి చిత్రాలకు కూడా ప్రతికూల సమీక్షలు వచ్చినా అవి బాగా ఆడాయని ఆయన గుర్తు చేశారు. తన భాష అభ్యంతరకరమైతే, కోట్ల నష్టాలను ఎవరు భర్తీ చేస్తారని ఆయన ప్రశ్నించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫేక్ రివ్యూలపై యుద్ధానికి సిద్ధమవుతోన్న నిర్మాతలు
కె-ర్యాంప్ నిర్మాత ఆగ్రహానికి కారణం ఏంటి ?
వైట్ హౌస్ లో ట్రంప్ దీపావళి వేడుకలు
తెలుగు సినిమాల తలరాతను ఆ వెబ్సైట్లే శాసిస్తున్నాయా ??
ఒలింపిక్స్ మెడల్ విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

